Latest News

రోడ్డు ప్రమాదంతో సీనియర్ పంచాయతీ కార్యదర్శి మృతి..!

జగిత్యాల జిల్లా: జగిత్యాలలోని కరీంనగర్ బైపాస్ రోడ్డు చౌరస్తాలో ఫిబ్రవరి 28న సాయంత్రం 7-01 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సీనియర్ పంచాయతీ కార్యదర్శి...

Read more

నేడు రైతుల అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు జమ..!

హైదరాబాద్ : దేశంలోని రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది మోడీ ప్రభుత్వం. కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ఇవాళ రైతుల అకౌంట్లో వేయనుంది ప్రధాని నరేంద్ర మోడీ...

Read more

సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసులో చిక్కుముడి వీడింది..!

జయశంకర్-భూపాలపల్లి జిల్లా: కేసు మిస్టరీని పోలీసులు చేదించినిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భూ వివాదాలే రాజలింగమూర్తి...

Read more

నిషేదిత CPI మావోయిస్టు పార్టీకి చెందిన 09 మంది సభ్యులు జిల్లా పోలీసుల ఎదుట లొంగుబాటు..!

ములుగు జిల్లా: ఎదుటలొంగిపోవడం జరిగినది. లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల వివరములు: మడకం ఉంగ@ ఉంగయ్య S/O, ఊర, 32 yrs పామేడు PS బీజాపూర్ జిల్లా కాంచల...

Read more

చికెన్ ను ఇష్టంగా తింటారా? ముక్క లేకుంటే ముద్ద దిగదా?… అయితే మీరు కొద్దిరోజులు జాగ్రత్తగా వుండాలి.ఎందుకంటే చికెన్ ద్వారా ప్రమాదకర వైరస్ మనుషులకు సోకుతుంది..!

ఇది తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ఆ వైరస్ ఏంటి? దాని లక్షణాలేంటి? పొరుగురాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్డ్ ప్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రవేశించింది. ఇప్పటికే తెలంగాణలో బర్డ్...

Read more

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం! మృతులు హైదరాబాద్ చెందినవారీగా గుర్తింపు..!

హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగు తోన్న మహాకుంభమేళాకు వెళ్లి వస్తోన్న యాత్రికుల మినీ బస్సు, ఓ ట్రక్కును మంగళవారం ఉదయం ఢీకొట్టింది....

Read more

DSC -2008 అభ్యర్థులకు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం పై హైకోర్టు ఆగ్రహం..!

హైదరాబాద్: DSC -2008 అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఉత్తర్వులు ఇవ్వండి అంటూ రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఈనెల 3 న రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను అమలు...

Read more

రంగరాజన్ పై దాడి అమానుషం– డికె అరుణ..!

చిలుకూరు టెంపుల్ ప్రధాన అర్చకులు.. అర్చకులు రంగరాజన్ పై దాడిని ఖండించిన ఎంపీ. Dk. అరుణ రంగరాజన్ ను ఫోన్ లో పరామర్శించి ఘటనపై ఆరా తీసిన...

Read more

ములుగు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య..!

ములుగు జిల్లా: ఫిబ్రవరి11పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలోచోటు చేసుకుంది. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా కన్నాయి గూడెం,మండలంలోని తుపాకులగూడెం...

Read more

తాతను చంపిన మనవడు…. హంతకుడు డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు..!

హైదరాబాద్: ఆస్తి గొడవల కారణంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్‌ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు(86) తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. సొంత...

Read more
Page 3 of 30 1 2 3 4 30