తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్.. స్పీకర్‌పై వ్యాఖ్యల వేళ నిర్ణయం..!

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా స్పీకర్‌ను ఉద్దేశించి జగదీష్...

Read more

DSC -2008 అభ్యర్థులకు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం పై హైకోర్టు ఆగ్రహం..!

హైదరాబాద్: DSC -2008 అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఉత్తర్వులు ఇవ్వండి అంటూ రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఈనెల 3 న రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను అమలు...

Read more

కరీంనగర్ పట్టణంలో మంచినీటి సరఫరా పథకానికి రేపే శ్రీకారం..!

కరీంనగర్ జిల్లా: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ నెల 24న ప్రారంభించను న్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ...

Read more

TUFIDC నిధులతో జగిత్యాల పట్టణంలో అభివృద్ధి: సమాజానికి సేవ చేస్తున్న ప్రతిజ్ఞ..!

జగిత్యాల జిల్లా: పట్టణ 33,34,45 వార్డులో TUFIDC నిధులు 70 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి,34 వ వార్డులో శ్రీ ముత్యాల పోచమ్మ తల్లి ఆలయం...

Read more

తలసేమియా భాధితుల కోసం నేడు రక్తదాన శిభిరంముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరు..!

జగిత్యాల :తెలంగాణలోని శ్రీనివాసుల పేరు గల వారందరు కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకుని వివిధ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.అయితే శ్రీనివాస్ ల సంఘం ఏర్పటై ఏడాది...

Read more

నిజాయితీ ఉంటే జడ్జ్ ముందుకు రా… లైవ్ పెట్టు..”-రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!-కక్ష్యసాదింపు చర్యలొద్దని హితవు..!

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో నేడు ఈడీ విచారణ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కేటీఆర్*ఈడీ విచారణ అనంతరం ప్రెస్ తో మాట్లాడిన మాజీ...

Read more

ఢిల్లీలో హరీష్ రావు – న్యాయనిపుణులతో చర్చలు..!

బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు న్యాయనిపుణులతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారు. ఓ వైపు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన సమయంలో హరీష్ ఢిల్లీలో ప్రత్యక్షం...

Read more

కేటీఆర్ ఈడీ ఆఫీసులో ఉండగానే గ్రీన్‌కో కంపెనీకి నోటీసులు..!

ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ చాలా దూకుడుగా ఉంది. కేటీఆర్ ను విచారణకు పిలిచి ఆయనపై లోపల ప్రశ్నల వర్షం కురిపిస్తూండగానే కేసులో కీలకంగాఉన్న ఏస్...

Read more

కుంభమేళా పై తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం : యూపీ సీఎం యోగి..!

ఉత్తర్ ప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌: కుంభమేళాపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో చలితీవ్రతతో 11 మంది చనిపోయారని...

Read more
Page 1 of 4 1 2 4