Latest News

ప్రైవేటు బడులు, కళాశాలల్లో ఇష్టారాజ్యంగా వసూళ్లకు కళ్లెం పడేనా..?

ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఫీజులను నిర్ణయించడం, నియంత్రించడంపై కమిటీని నియమించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.*మంత్రి శ్రీధర్‌బాబు*రాష్ట్రంలో బీటెక్‌ కంటే కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో ఎల్‌కేజీ ఫీజు...

Read more

తండ్రి తీసుకున్న డబ్బులకు పోలీసులు తనను వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థిని..!

హైదరాబాద్: తండ్రితో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండకపోయినా.. డబ్బుల కోసం తననే వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న దీప్తిహైదరాబాద్లోని - నాచారం పోలీస్...

Read more

ప్రాణం తీసిన రెండు కుటుంబాల భూ వివాదం..!

భూపాలపల్లి జిల్లా: డిసెంబర్ 27రెండు కుటుంబాల భూ తగాదాల మధ్య జరిగిన గొడవలు ఒకరి ప్రాణం తీసాయి కాటారం మండల కేంద్రంలోని ఇప్పల గూడెం కుచెందిన డోంగిరి...

Read more

తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యత కల్పించండి: మంత్రి కొండ సురేఖ..!

నంద్యాల జిల్లా: డిసెంబర్ 27తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యం ఇవ్వాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే లేఖలను తిరుమలలో అనుమతిం చాలని తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాశాఖ...

Read more

డివైడర్ ను బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి..!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ రూరల్. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో గురువారం...

Read more

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కన్నుమూత..!

పివి నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో BA, MAలో టాపర్‌గా నిలిచారు. తర్వాత కేంబ్రిడ్జ్‌కి వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్ D...

Read more

పెండింగ్ ట్రాఫిక్ చలానాలపై ఎలాంటి రాయితీ లేదు..!

హైదరాబాద్: పెండింగ్ చాలాన్ల పై తాము ఎలాంటి రాయితీ ప్రకటించలేదని స్పష్టం చేసింది. పెండింగ్ ట్రాఫిక్ చలానాలపై ఎలాంటి రాయితీ ఇవ్వలేదని, వాహనదారులు ఎవరూ నమ్మవద్దని ట్రాఫిక్‌...

Read more

జగిత్యాల పోలీసుల వార్షిక ప్రెస్ మీట్-2024..!

జగిత్యాల జిల్లా:- కేంద్రంలోని ఎస్పీ ఆఫీసులో జిల్లా పోలీసు యంత్రాంగం నేడు జగిత్యాల పోలీసుల వార్షిక ప్రెస్ మీట్ 2024 నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ...

Read more

తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు వేగవంతం చేయాలని ఎంఎల్ఏ ను కలిసిన ప్రజలు..!

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, పరిసర గ్రామాల ప్రజల ఆకాంక్ష మేరకు గత ప్రభుత్వం లో మండల...

Read more

కరీంనగర్ కమిషనరేట్ భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ..!

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీస్ కరీంనగర్ కమిషనరేట్ భరోసా కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డి.ఐ.జి రమా...

Read more
Page 19 of 32 1 18 19 20 32