Latest News

250 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాదీనం.. ముగ్గురిపై కేసు నమోదు..!

జోగులాంబ గద్వాల జిల్లా: గద్వాల పట్టణం గంజిపేట లోని సితార ఇండస్ట్రీస్ లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారి.... * ఎస్సై కళ్యాణ్ కుమార్ బృందం...

Read more

RBI: మిస్టరీగా మారిన రూ.6,700 కోట్లు.. ఇప్పటికీ తిరిగి రాని నోట్లు.. ఎటు పోయాయి?

RBIఐ 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుని 19 నెలలకు పైగా, 6,700 కోట్ల రూపాయల నోట్లు ఇంకా వాపసు కాలేదని RBI తెలిపింది. నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ...

Read more

నకిలీ “₹” నోట్లు వస్తున్నాయి జాగ్రత్త..!

నిర్మల్ జిల్లా: నిర్మల్​ జిల్లాలో దొంగ నోట్లు విస్తృతంగా చెలామణి అవుతున్నాయి. కొద్దిరో జుల క్రితం భైంసాలో, ఖానాపూర్‌ పట్టణంలో, తాజాగా జిల్లా కేంద్రంలోనూ దొంగ నోట్లు...

Read more

ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొట్టిన ప్రవేట్ ట్రావెల్ బస్సు…ఐదుగురు కూలీలు మృతి..!

సూర్యాపేట జిల్లా: రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీని పొగ మంచుతో రోడ్డు కనిపించక ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఐదుగురు ఒడిశా కూలీలు...

Read more

రాజన్న జిల్లాలో బాలిక కిడ్నాప్ఎలాంటి ఆధారాలు లేకున్నా చాకచక్యంతో కేసును చేదించిన పోలీసులు..!

రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడలో జరిగిన బాలిక కిడ్నాప్‌ కేసు సుఖాంతమైంది. బాలిక కిడ్నాప్‌ కేసు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముగ్గురు నిందితులను...

Read more

జగిత్యాలలో రెండు బైక్ లు ఎదురెదురుగా డీ కొని ముగ్గురి మృతి..!

జగిత్యాల జిల్లా:- ధర్మపురి ప్రధాన రహదారిపై తక్కలపల్లి అనంతరం మధ్య రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి చెందారు., ఈ ప్రమాదంలో జగిత్యాల రూరల్ మండలం...

Read more

పెండింగ్ శాలరీ బిల్లు చేయడానికి రూ.10వేలు లంచం..!

ఖమ్మం జిల్లా: మైనార్టీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయు రాలు,పెండింగ్ లో ఉన్న జీతం బిల్లు కోసం పాఠశాల ప్రిన్సిపాల్,లంచం అడుగు తున్నాడని, ఏసీబీకి ఫిర్యా దు చేయడంతో...

Read more

జగిత్యాల ఆర్టీసి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు..!

జగిత్యాల జిల్లా: ఆర్టీసి బస్టాండ్లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా రవాణా శాఖ అధికారి, శ్రీనివాస్…పాల్గొన్న M V I లు...

Read more

బెట్టింగ్‌లకు అలవాటు పడి.. డబ్బులు పోవడం వల్ల మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య..!

ఆదిలాబాద్‌ జిల్లా: లో బెట్టింగ్‌కు యువకుడు బలైన ఘటన చోటుచేసుకుంది. జైనాథ్ మండలం పిప్పర్‌వాడ గ్రామానికి చెందిన అలిశెట్టి సాయి (23) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.అభ్యుదయ హాస్టల్...

Read more

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్..!

జగిత్యాల జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ బి,సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల...

Read more
Page 20 of 37 1 19 20 21 37