Latest News

ములుగులో ‘రివెంజ్ ఐఈడీ’లను అమర్చడంలో మావోయిస్టుల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు

ములుగు, తెలంగాణ: ములుగు జిల్లాలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ (ఐఈడీ)లను అమర్చడం వెనుక మావోయిస్టుల హస్తం ఉందని తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు, ఇది ప్రతీకార చర్యగా ఉండవచ్చు....

Read more

రక్తదాన సేవలకు విశిష్ట సేవలందించిన కానిస్టేబుళ్లను వరంగల్ సీపీ సత్కరించారు

వరంగల్, మే 10, 2025: క్రమం తప్పకుండా రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడడంలో విశేష కృషి చేసిన ఇద్దరు అంకితభావంతో పనిచేసే పోలీసు కానిస్టేబుళ్లను శుక్రవారం...

Read more

రెయిన్ బజార్ పోలీసుల వేగవంతమైన చర్యతో దారుణ హత్య కేసులో ఎనిమిది మంది నిందితుల అరెస్టు

హైదరాబాద్, ఏప్రిల్ 15, 2025 – అప్రమత్తత మరియు వేగవంతమైన చర్య ప్రశంసనీయమైన ప్రదర్శనలో, హైదరాబాద్‌లోని సంతోష్ నగర్‌లోని యాదగిరి థియేటర్ సమీపంలో పేరుమోసిన రౌడీ షీటర్...

Read more

కరీంనగర్‌లో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్..!

గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంబేద్కర్ స్టేడియం వద్ద వన్‌టౌన్ సీఐ కోటేశ్వర్ నేతృత్వంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా….బీహార్‌కు చెందిన నీరజ్...

Read more

అందుబాటులో ఉండి సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తా.మెట్ పల్లి సిఐ గా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్..!

జగిత్యాల జిల్లా: నిరంతరం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని మెట్ పల్లి సిఐ గా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ తెలిపారు....

Read more

మార్నింగ్ వాకింగ్ చేస్తున్న అడిషనల్ ఎస్పీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్ లోనే మృతి..!

హయత్‌నగర్ : లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై ఉదయం 4.30 గంటలకి వాకింగ్ చేస్తూ రోడ్డు దాటుతున్న అడిషనల్ ఎస్పీ TM నందీశ్వర బాబ్జీని ఢీకొట్టిన...

Read more

మైనర్ హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిల సెక్స్, డ్రగ్స్ దందా..!

వరంగల్ జిల్లా: నగరంలో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠా అరెస్టు. వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న అబ్దుల్ అఫ్నాన్, శైలాని బాబా, మొహమ్మద్ అల్తాఫ్, మీర్జా...

Read more

బెట్టింగ్ భూతానికి యువకుడు బలి..!

కరీంనగర్ జిల్లా గోదావరిఖని : బెట్టింగ్ యాప్ లో మని పెట్టి మోసపోయి ఆత్మహత్య చేసుకున్న యువకుడు. గోదావరిఖని అనిల్ డయాగ్నస్టిక్ లో వర్క్ చేస్తున్న కొరవీణ...

Read more

ఘోర రోడ్డు ప్రమాదం… తండ్రీకుమారుల దుర్మరణం..!

కరీంనగర్- వరంగల్: జాతీయ రహదారిపై కేశవపట్నం బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీకుమారులు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి...

Read more

జర్నలిస్టులపై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి..!

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పత్రికలే వాళ్ళ గొంతుకై గర్జించాలె,జర్నలిస్టులే వాళ్ళకు రక్షణ కవచాల్లా నిలబడాలె,అదృష్టం కలిసొచ్చి వారు ముఖ్యమంత్రులు అయ్యాక అదే జర్నలిస్టులను క్రిమినల్స్ అనీ, బట్టలూడదీసి కొడతామని...

Read more
Page 1 of 30 1 2 30