ఘోర రోడ్డు ప్రమాదం… తండ్రీకుమారుల దుర్మరణం..!
కరీంనగర్- వరంగల్: జాతీయ రహదారిపై కేశవపట్నం బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీకుమారులు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి ...
కరీంనగర్- వరంగల్: జాతీయ రహదారిపై కేశవపట్నం బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీకుమారులు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి ...
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పత్రికలే వాళ్ళ గొంతుకై గర్జించాలె,జర్నలిస్టులే వాళ్ళకు రక్షణ కవచాల్లా నిలబడాలె,అదృష్టం కలిసొచ్చి వారు ముఖ్యమంత్రులు అయ్యాక అదే జర్నలిస్టులను క్రిమినల్స్ అనీ, బట్టలూడదీసి కొడతామని ...
తెలంగాణ సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం రేపింది. ఈ నెల 11న రాత్రి ఇద్దరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేసినట్లు సెక్రటేరియేట్ సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ...
బీసీల అభివృద్ధికై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ బహిరంగ లేఖ బీ.సీ.లకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ల కల్పనతో ...
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ బడ్జెట్పై చర్చ సందర్భంగా స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ ...
జయశంకర్-భూపాలపల్లి జిల్లా: కేసు మిస్టరీని పోలీసులు చేదించినిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భూ వివాదాలే రాజలింగమూర్తి ...
ములుగు జిల్లా: ఎదుటలొంగిపోవడం జరిగినది. లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల వివరములు: మడకం ఉంగ@ ఉంగయ్య S/O, ఊర, 32 yrs పామేడు PS బీజాపూర్ జిల్లా కాంచల ...
ఇది తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ఆ వైరస్ ఏంటి? దాని లక్షణాలేంటి? పొరుగురాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్డ్ ప్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రవేశించింది. ఇప్పటికే తెలంగాణలో బర్డ్ ...
చిలుకూరు టెంపుల్ ప్రధాన అర్చకులు.. అర్చకులు రంగరాజన్ పై దాడిని ఖండించిన ఎంపీ. Dk. అరుణ రంగరాజన్ ను ఫోన్ లో పరామర్శించి ఘటనపై ఆరా తీసిన ...
వ్యూస్ కోసం హోం టూర్స్ వద్దు... ఊరెళ్తున్నామంటూ పోస్ట్లు పెట్టొద్దు... తెలంగాణ పోలీసుల సూచన... హైదరాబాద్: సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నేరగాళ్లు దీన్ని ...
© 2023 Newsmedia Association of India - Developed by JMIT.
© 2023 Newsmedia Association of India - Developed by JMIT.