సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్ తరుణ్ జోషి ఐపీఎస్
నేరేడ్మెట్లోని కమిషనర్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, నమోదు చేయాల్సిన సెక్షన్లు, విచారణ పద్ధతుల్లో ఆయా స్టేషన్ల సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం...