నర్సరీ, వైకుంఠధామం మరియు ఇందిరమ్మ ఇళ్ల సర్వే సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్..!
జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మక్క పేట గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, నర్సరీ మరియు వైకుంఠధామంను కలెక్టర్ పరిశీలించారు. వైకుంఠధామం ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను...





