పోలీస్ ఎన్ కౌంటర్ లో మరో కీలక నేత హతం..!
ఛత్తీస్ఘడ్: ఒడిశా సరిహద్దులోని గరియాబాద్ ఎన్కౌంటర్లో మరో మావోయిస్టు కీలక నేత మరణించినట్లు భద్రతా బలగాలు తాజాగా ప్రకటించాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన...
ఛత్తీస్ఘడ్: ఒడిశా సరిహద్దులోని గరియాబాద్ ఎన్కౌంటర్లో మరో మావోయిస్టు కీలక నేత మరణించినట్లు భద్రతా బలగాలు తాజాగా ప్రకటించాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన...
అమరావతి :ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా,నియమితులయ్యే అవకాశం ఉంది, 1992 బ్యాచ్ కీ చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, విభాగంలో డైరెక్టర్...
హైదారాబాద్: లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. మీర్పేట్లో నివాసముండే DRDO కాంట్రాక్ట్ ఉద్యోగి గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని అతికిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి...
కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్ పశ్చిమగోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారుజామున చనిపోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.ఈ...
హైదరాబాద్ : గణతంత్ర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు నిఘవర్గాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి,జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా వేడుకలకు సిద్ధమవుతోంది....
© 2023 Newsmedia Association of India - Developed by JMIT.
© 2023 Newsmedia Association of India - Developed by JMIT.