ఘోర రోడ్డు ప్రమాదం… తండ్రీకుమారుల దుర్మరణం..!
కరీంనగర్- వరంగల్: జాతీయ రహదారిపై కేశవపట్నం బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీకుమారులు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి...
కరీంనగర్- వరంగల్: జాతీయ రహదారిపై కేశవపట్నం బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీకుమారులు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి...
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పత్రికలే వాళ్ళ గొంతుకై గర్జించాలె,జర్నలిస్టులే వాళ్ళకు రక్షణ కవచాల్లా నిలబడాలె,అదృష్టం కలిసొచ్చి వారు ముఖ్యమంత్రులు అయ్యాక అదే జర్నలిస్టులను క్రిమినల్స్ అనీ, బట్టలూడదీసి కొడతామని...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపి చంద్రశేఖర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన 64...
హైదారాబాద్: ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలు తుప్పుపట్టిపోతాయంటూ గాలి జనార్దన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆ నగలతో...
తెలంగాణ సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం రేపింది. ఈ నెల 11న రాత్రి ఇద్దరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేసినట్లు సెక్రటేరియేట్ సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో...
© 2023 Newsmedia Association of India - Developed by JMIT.
© 2023 Newsmedia Association of India - Developed by JMIT.