North Zone

పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలి::రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు..!

పథకాలకు అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ ప్రజలు ఆందోళన చెందవద్దు. దరఖాస్తులు సమర్పణ కు చివరి తేదీ ఏమీ లేదు,అపోహలు, తప్పుడు వార్తలు నమ్మవద్దు.గ్రామ సభలలో పెట్టే...

Read more

పిల్లల భద్రతే మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు…!

స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై కఠినంగా వ్యవహరిస్తాం. జగిత్యాల జిల్లా:-విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్...

Read more

బ్యాంకులు, ఎటిఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు..!

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి...... జగిత్యాల జిల్లా :-పోలీసు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న...

Read more

గ్రీవెన్స్ డే తో బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జిల్లా పోలీసు కార్యాలయంలో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు..!

జగిత్యాల జిల్లా:-ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన...

Read more

యాత్రికుల వాహనం.. లోయలోకి బోల్తా..!

అదిలాబాద్: ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయి దర్శనానికి వెళ్తున్న యాత్రికుల వాహనం లోయలోకి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 59 మంది గాయపడ్డారు. ఇందులో...

Read more

14 ఏళ్ల బాలుడి హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించిన నిర్మల్ పోలీసులు..!

నిర్మల్ జిల్లా : నెల 17న జరిగిన 14 ఏళ్ల బాలుడి హత్య కేసును నిర్మల్ పోలీసులు ఛేదించి, నిందితుడిని 24 గంటల్లోనే అరెస్టు చేశారు. వివరాల్లోకి...

Read more

ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ గ్రామస్తులు..!

భద్రాద్రి కొత్తగూడెం: - అశ్వారావు పేటలోని ధమ్మపేట మండలం మల్లారం కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్థలాలలో షెడ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న గ్రామస్థులు.ప్రభుత్వ భూమి...

Read more

వివాహితను హతమార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టిన భర్త, అత్త, మామ, ఆడపడుచు..!

మహబూబాబాద్ జిల్లా : శవాన్ని పూడ్చిన బొందపై కట్టెల పొయ్యి పెట్టి పిండి వంటలు చేసిన కుటుంబసభ్యులు. ఈ సంఘటన చాలా లేటుగా వెలుగులోకి వచ్చింది.మహబూబాబాద్ పట్టణం...

Read more

నకిలీ “₹” నోట్లు వస్తున్నాయి జాగ్రత్త..!

నిర్మల్ జిల్లా: నిర్మల్​ జిల్లాలో దొంగ నోట్లు విస్తృతంగా చెలామణి అవుతున్నాయి. కొద్దిరో జుల క్రితం భైంసాలో, ఖానాపూర్‌ పట్టణంలో, తాజాగా జిల్లా కేంద్రంలోనూ దొంగ నోట్లు...

Read more

రాజన్న జిల్లాలో బాలిక కిడ్నాప్ఎలాంటి ఆధారాలు లేకున్నా చాకచక్యంతో కేసును చేదించిన పోలీసులు..!

రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడలో జరిగిన బాలిక కిడ్నాప్‌ కేసు సుఖాంతమైంది. బాలిక కిడ్నాప్‌ కేసు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముగ్గురు నిందితులను...

Read more
Page 3 of 11 1 2 3 4 11