North Zone

నిషేదిత CPI మావోయిస్టు పార్టీకి చెందిన 09 మంది సభ్యులు జిల్లా పోలీసుల ఎదుట లొంగుబాటు..!

ములుగు జిల్లా: ఎదుటలొంగిపోవడం జరిగినది. లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల వివరములు: మడకం ఉంగ@ ఉంగయ్య S/O, ఊర, 32 yrs పామేడు PS బీజాపూర్ జిల్లా కాంచల...

Read more

ములుగు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య..!

ములుగు జిల్లా: ఫిబ్రవరి11పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలోచోటు చేసుకుంది. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా కన్నాయి గూడెం,మండలంలోని తుపాకులగూడెం...

Read more

ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్..!

జగిత్యాల్ జిల్లా:5 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లు, కారు స్వాదీనం.జక్కుల గోపాల్, సింగం రాజు, నేరెళ్ల నరేష్, సంపత్ కుమార్ స్వామి, బుర్ర రాజేందర్.బైక్ దొంగలు...

Read more

రోడ్డు ప్రమాదంలో మహిళ ఎస్సై మృతి..! అలగే బైక్ పై వెళ్తున్న బ్యాంకు ఉద్యోగి సురేష్ (28) కూడా కూడ మృతి..!

జగిత్యాల జిల్లా :రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా చిన్న కోడూరులో చోటు చేసుకుంది, శ్వేత గతంలో వెల్గటూరు లో ఎస్ఐగా...

Read more

వీడియో తీసి.. రూ.8.5 లక్షలు వసూలు..!

జగిత్యాల జిల్లా: విలేకరినని పరిచయం చేసుకున్నాడు..డబ్బులిస్తుంటే వీడియో తీశాడు.. తర్వాత బెదిరించి, పరిశ్రమల శాఖ జగిత్యాల జనరల్‌ మేనేజర్‌ యాదగిరి నుంచి పలు దఫాలుగా రూ.8.50 లక్షలు...

Read more

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..!

జగిత్యాల జిల్లా: బీర్పూర్ మండలంలోని మంగేలా గ్రామంలో ఉన్న గిరిజన ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.తరగతి గదులను, పడక బెడ్లను...

Read more

జగిత్యాల జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో బట్టల వ్యాపారి ఆత్మహత్య..!

జగిత్యాల జిల్లా: ఆర్థిక సమస్యలతో జగిత్యాల పట్టణానికి చెందిన గుండేటి దేవేం దర్,అనే వ్యక్తి ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.....

Read more

సిగ్నల్ కాలనీ లో మహిళను చంపి, ఇంటి ముందు పాతి పెట్టిన కేసును చేధించిన మహబూబాబాద్ టౌన్ పోలీసులు. 5 గురు నిందుతుల అరెస్ట్, పరారులో మరొక నిందితుడు.

మహబూబాబాద్ జిల్లా: ఈ నెల 16 వ తారీఖున మహబూబాబాద్ పట్టణంలోని సిగ్నల్ కాలనీ లో భూపతి అంజయ్య 'ఇంట్లో ఒక మహిళను పాతిపెట్టబడి ఉండగా, అట్టి...

Read more

కుంభమేళాలో నలుగురు మిస్సింగ్..!

జగిత్యల్ జిల్లా: ఇటీవల కుంభమేళాకు వెళ్లిన పలువురుతప్పిపోయిన నలుగురు మహిళలు 55 సంవత్సరాల పై వారేఒకే కుటుంబానికి చెందిన నలుగురుఆందోళనలో కుటుంబ సభ్యులుతప్పిపోయిన వారిలో విద్యానగర్ కు...

Read more

గురుకులాల్లో ఆగని ఫుడ్ పాయిజన్లు..!

మహబూబాబాద్ జిల్లా: కేసముద్రం గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్గి.రిజన గురుకుల పాఠశాలలో ఈ నెల 28న విద్యార్థినులకు పెట్టిన జీరా రైస్‌లో వచ్చిన పురుగులు....

Read more
Page 2 of 11 1 2 3 11