భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పినపాక మండలంలోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కారం చేసినందుకు ఈ బయ్యారం ఎస్ఐ రాజకుమార్ కు, కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు...
Read moreజగిత్యాల జిల్లా: జగిత్యాలలోని కరీంనగర్ బైపాస్ రోడ్డు చౌరస్తాలో ఫిబ్రవరి 28న సాయంత్రం 7-01 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సీనియర్ పంచాయతీ కార్యదర్శి...
Read moreజయశంకర్-భూపాలపల్లి జిల్లా: కేసు మిస్టరీని పోలీసులు చేదించినిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భూ వివాదాలే రాజలింగమూర్తి...
Read moreములుగు జిల్లా: ఎదుటలొంగిపోవడం జరిగినది. లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల వివరములు: మడకం ఉంగ@ ఉంగయ్య S/O, ఊర, 32 yrs పామేడు PS బీజాపూర్ జిల్లా కాంచల...
Read moreములుగు జిల్లా: ఫిబ్రవరి11పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలోచోటు చేసుకుంది. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా కన్నాయి గూడెం,మండలంలోని తుపాకులగూడెం...
Read moreజగిత్యాల్ జిల్లా:5 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లు, కారు స్వాదీనం.జక్కుల గోపాల్, సింగం రాజు, నేరెళ్ల నరేష్, సంపత్ కుమార్ స్వామి, బుర్ర రాజేందర్.బైక్ దొంగలు...
Read moreజగిత్యాల జిల్లా :రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా చిన్న కోడూరులో చోటు చేసుకుంది, శ్వేత గతంలో వెల్గటూరు లో ఎస్ఐగా...
Read moreజగిత్యాల జిల్లా: విలేకరినని పరిచయం చేసుకున్నాడు..డబ్బులిస్తుంటే వీడియో తీశాడు.. తర్వాత బెదిరించి, పరిశ్రమల శాఖ జగిత్యాల జనరల్ మేనేజర్ యాదగిరి నుంచి పలు దఫాలుగా రూ.8.50 లక్షలు...
Read moreజగిత్యాల జిల్లా: బీర్పూర్ మండలంలోని మంగేలా గ్రామంలో ఉన్న గిరిజన ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.తరగతి గదులను, పడక బెడ్లను...
Read moreజగిత్యాల జిల్లా: ఆర్థిక సమస్యలతో జగిత్యాల పట్టణానికి చెందిన గుండేటి దేవేం దర్,అనే వ్యక్తి ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.....
Read more© 2023 Newsmedia Association of India - Developed by JMIT.
© 2023 Newsmedia Association of India - Developed by JMIT.