Latest News

ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో భారతమాత పూజోత్సవం..!

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో భరతమాత పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మజాగరణ ప్రముఖ్ సురేందర్...

Read more

ఘనంగా ఓటర్ ఐడి దినోత్సవం..!

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం, కిష్టంపేట్ గ్రామంలో ఓటర్ ఐడి దినోత్సవం పాఠశాల విద్యార్థులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో అంగన్వాడీ టీచర్లు మ్యకల దివ్య, మ్యకాల...

Read more

మరోసారి మానవత్వం చాటుకున్న జగిత్యాల ఆటో డ్రైవర్ సలీమ్..!

జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ చేతుల మీదుగా బాధితులకు పోగొట్టుకున్న ఫోన్ అందజేత.. జగిత్యాల జిల్లా: జగిత్యాల కొత్త బస్టాండ్ లో రోజు ఆటో నడుపుతూ తమ వృత్తిని...

Read more

పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలి::రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు..!

పథకాలకు అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ ప్రజలు ఆందోళన చెందవద్దు. దరఖాస్తులు సమర్పణ కు చివరి తేదీ ఏమీ లేదు,అపోహలు, తప్పుడు వార్తలు నమ్మవద్దు.గ్రామ సభలలో పెట్టే...

Read more

భర్త తీరుతో విసుగుచెంది ఇద్దరు బిడ్డలతో సహా తల్లి ఆత్మహత్య- నిదానపురంలో విషాద ఘటన..!

ఖమ్మం జిల్లా: అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులను కాదని ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తరుణంలో గాలివాటంగా పరిచయమైన వ్యక్తిని నమ్మి తన జీవితాన్ని అర్పించుకున్నది... ఏ విద్యార్హత ఆర్థిక...

Read more

కేసు పెట్టి రిమాండ్‌ చేయండి.. కోర్టులోనే చూసుకుంటా.. భార్య హత్య కేసులో పోలీసులకు గురుమూర్తి సవాల్‌..?

హైదరాబాద్‌ సిటీ : ''అవును నా భార్యను నేనే చంపాను.. మరి.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా? నాపై కేసు పెట్టి రిమాండ్‌ చేయండి.. అంతా కోర్టులోనే చూసుకుంటా''.....

Read more

కరీంనగర్ పట్టణంలో మంచినీటి సరఫరా పథకానికి రేపే శ్రీకారం..!

కరీంనగర్ జిల్లా: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ నెల 24న ప్రారంభించను న్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ...

Read more

సోషల్‌ మీడియాలో ఇంటి చిరునామా పెట్టొద్దు..!

వ్యూస్‌ కోసం హోం టూర్స్‌ వద్దు... ఊరెళ్తున్నామంటూ పోస్ట్‌లు పెట్టొద్దు... తెలంగాణ పోలీసుల సూచన... హైదరాబాద్‌: సోషల్‌ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నేరగాళ్లు దీన్ని...

Read more

పోలీస్ ఎన్ కౌంటర్ లో మరో కీలక నేత హతం..!

ఛత్తీస్‌ఘడ్: ఒడిశా సరిహద్దులోని గరియాబాద్ ఎన్‌కౌంటర్‌లో మరో మావోయిస్టు కీలక నేత మరణించినట్లు భద్రతా బలగాలు తాజాగా ప్రకటించాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన...

Read more

ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా..!

అమరావతి :ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా,నియమితులయ్యే అవకాశం ఉంది, 1992 బ్యాచ్ కీ చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, విభాగంలో డైరెక్టర్...

Read more
Page 9 of 32 1 8 9 10 32