Latest News

భర్త తీరుతో విసుగుచెంది ఇద్దరు బిడ్డలతో సహా తల్లి ఆత్మహత్య- నిదానపురంలో విషాద ఘటన..!

ఖమ్మం జిల్లా: అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులను కాదని ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తరుణంలో గాలివాటంగా పరిచయమైన వ్యక్తిని నమ్మి తన జీవితాన్ని అర్పించుకున్నది... ఏ విద్యార్హత ఆర్థిక...

Read more

కేసు పెట్టి రిమాండ్‌ చేయండి.. కోర్టులోనే చూసుకుంటా.. భార్య హత్య కేసులో పోలీసులకు గురుమూర్తి సవాల్‌..?

హైదరాబాద్‌ సిటీ : ''అవును నా భార్యను నేనే చంపాను.. మరి.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా? నాపై కేసు పెట్టి రిమాండ్‌ చేయండి.. అంతా కోర్టులోనే చూసుకుంటా''.....

Read more

కరీంనగర్ పట్టణంలో మంచినీటి సరఫరా పథకానికి రేపే శ్రీకారం..!

కరీంనగర్ జిల్లా: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ నెల 24న ప్రారంభించను న్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ...

Read more

సోషల్‌ మీడియాలో ఇంటి చిరునామా పెట్టొద్దు..!

వ్యూస్‌ కోసం హోం టూర్స్‌ వద్దు... ఊరెళ్తున్నామంటూ పోస్ట్‌లు పెట్టొద్దు... తెలంగాణ పోలీసుల సూచన... హైదరాబాద్‌: సోషల్‌ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నేరగాళ్లు దీన్ని...

Read more

పోలీస్ ఎన్ కౌంటర్ లో మరో కీలక నేత హతం..!

ఛత్తీస్‌ఘడ్: ఒడిశా సరిహద్దులోని గరియాబాద్ ఎన్‌కౌంటర్‌లో మరో మావోయిస్టు కీలక నేత మరణించినట్లు భద్రతా బలగాలు తాజాగా ప్రకటించాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన...

Read more

ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా..!

అమరావతి :ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా,నియమితులయ్యే అవకాశం ఉంది, 1992 బ్యాచ్ కీ చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, విభాగంలో డైరెక్టర్...

Read more

మీర్ పేట్ లో దారుణం..భార్యను ముక్క ముక్కలుగా నరికి చంపి..కుక్కర్‌లో ఉడికించిన కసాయి DRDO ఎంప్లాయ్..!

హైదారాబాద్‌: లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. మీర్‌పేట్‌లో నివాసముండే DRDO కాంట్రాక్ట్ ఉద్యోగి గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని అతికిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి...

Read more

చికెన్ తినేవారికి బిగ్ షాక్, కోళ్లకు అంతుచిక్కని వైరస్, లక్షల్లో మృతి..!

కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్‌ పశ్చిమగోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారుజామున చనిపోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.ఈ...

Read more

పోలీసుల కనుసన్నల్లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్?

హైదరాబాద్ : గణతంత్ర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు నిఘవర్గాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి,జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా వేడుకలకు సిద్ధమవుతోంది....

Read more

పిల్లల భద్రతే మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు…!

స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై కఠినంగా వ్యవహరిస్తాం. జగిత్యాల జిల్లా:-విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్...

Read more
Page 9 of 32 1 8 9 10 32