Latest News

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం! మృతులు హైదరాబాద్ చెందినవారీగా గుర్తింపు..!

హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగు తోన్న మహాకుంభమేళాకు వెళ్లి వస్తోన్న యాత్రికుల మినీ బస్సు, ఓ ట్రక్కును మంగళవారం ఉదయం ఢీకొట్టింది....

Read more

DSC -2008 అభ్యర్థులకు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం పై హైకోర్టు ఆగ్రహం..!

హైదరాబాద్: DSC -2008 అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఉత్తర్వులు ఇవ్వండి అంటూ రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఈనెల 3 న రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను అమలు...

Read more

రంగరాజన్ పై దాడి అమానుషం– డికె అరుణ..!

చిలుకూరు టెంపుల్ ప్రధాన అర్చకులు.. అర్చకులు రంగరాజన్ పై దాడిని ఖండించిన ఎంపీ. Dk. అరుణ రంగరాజన్ ను ఫోన్ లో పరామర్శించి ఘటనపై ఆరా తీసిన...

Read more

ములుగు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య..!

ములుగు జిల్లా: ఫిబ్రవరి11పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలోచోటు చేసుకుంది. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా కన్నాయి గూడెం,మండలంలోని తుపాకులగూడెం...

Read more

తాతను చంపిన మనవడు…. హంతకుడు డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు..!

హైదరాబాద్: ఆస్తి గొడవల కారణంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్‌ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు(86) తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. సొంత...

Read more

ఘనంగా 54వ పి ఆర్ టి యు టి ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..!

జగిత్యాల జిల్లా: పంచాయతీరాజ్ ఉపాధ్యాయల సంక్షేమం కొరకు సామల యాదగిరి గారు స్థాపించిన పి ఆర్ టి యు 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల జగిత్యాల జిల్లా...

Read more

అమానవీయ ఘటన.. తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కూతుళ్లపై అత్యాచారం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు..!

సూర్యాపేట జిల్లా: కేంద్రానికి చెందిన జాటోత్ సునీల్ కుమార్ స్థానిక హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.. అయితే భార్య చనిపోవడంతో మరో మహిళతో 2018 నుండి సహజీవనం చేస్తున్నాడుసదరు...

Read more

ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్..!

జగిత్యాల్ జిల్లా:5 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లు, కారు స్వాదీనం.జక్కుల గోపాల్, సింగం రాజు, నేరెళ్ల నరేష్, సంపత్ కుమార్ స్వామి, బుర్ర రాజేందర్.బైక్ దొంగలు...

Read more

ఆరుగురు గురుకుల విద్యార్థులు మిస్సింగ్..!

సూర్యాపేట జిల్లా: కోదాడ మండలం దొరకుంట సమీపంలోని నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు గురుకుల విద్యార్థులు అదృశ్యం.ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించడంతోనే పరారైనట్లు...

Read more

పటాన్‌చెరులో రోడ్డుప్రమాదం..ఎమ్మెల్యే కాలె యాదయ్య గన్‌మెన్‌ మృతి..!

హైదరాబాద్: హైదరాబాద్‌ శివార్లలోని పటాన్‌చెరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య గన్‌మెన్‌ శ్రీనివాస్‌ మృతిచెందారు.* సోమవారం ఉదయం పటాన్‌చెరు మండలంలోని భానూరు...

Read more
Page 7 of 33 1 6 7 8 33