హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య గన్మెన్ శ్రీనివాస్ మృతిచెందారు.* సోమవారం ఉదయం పటాన్చెరు మండలంలోని భానూరు...
Read moreజగిత్యాల జిల్లా :రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా చిన్న కోడూరులో చోటు చేసుకుంది, శ్వేత గతంలో వెల్గటూరు లో ఎస్ఐగా...
Read moreకరీంనగర్ జిల్లా: కరీంనగర్ లోని ప్రతిమ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిని ఆర్తీ సాహు ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. మరో వైద్య విద్యార్థి వేదింపుల వల్లే...
Read moreజగిత్యాల జిల్లా: గొల్లపల్లి మండల్ గుంజపడుగు కు చెందిన పురాణం స్పందన (6) అనే 1వ తరగతి చదువుతున్న చిన్నారి ఆటోలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా...
Read moreజగిత్యాల జిల్లా: విలేకరినని పరిచయం చేసుకున్నాడు..డబ్బులిస్తుంటే వీడియో తీశాడు.. తర్వాత బెదిరించి, పరిశ్రమల శాఖ జగిత్యాల జనరల్ మేనేజర్ యాదగిరి నుంచి పలు దఫాలుగా రూ.8.50 లక్షలు...
Read moreఆన్లైన్ గేమ్స్ బంధాలను, బంధుత్వాలను ఎంతలా ఛిద్రం చేస్తున్నాయో ఈ సంఘటనతో మనకు అర్థమవుతోంది. పొద్దస్తమానం గేమ్స్ వాడొద్దని మంచి చెప్పిన కన్న తల్లినే కడతేర్చాడో కొడుకు....
Read moreజగిత్యాల జిల్లా: బీర్పూర్ మండలంలోని మంగేలా గ్రామంలో ఉన్న గిరిజన ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.తరగతి గదులను, పడక బెడ్లను...
Read moreజోగులాంబ గద్వాల జిల్లా: జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్-XI బృందం దాడులు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 43 బాలకార్మికులను గుర్తించి వారిని పని నుండి విముక్తి కలిగించి,...
Read moreజగిత్యాల జిల్లా: ఆర్థిక సమస్యలతో జగిత్యాల పట్టణానికి చెందిన గుండేటి దేవేం దర్,అనే వ్యక్తి ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.....
Read moreమహబూబాబాద్ జిల్లా: ఈ నెల 16 వ తారీఖున మహబూబాబాద్ పట్టణంలోని సిగ్నల్ కాలనీ లో భూపతి అంజయ్య 'ఇంట్లో ఒక మహిళను పాతిపెట్టబడి ఉండగా, అట్టి...
Read more© 2023 Newsmedia Association of India - Developed by JMIT.
© 2023 Newsmedia Association of India - Developed by JMIT.