Latest News

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..!

జగిత్యాల జిల్లా: బీర్పూర్ మండలంలోని మంగేలా గ్రామంలో ఉన్న గిరిజన ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.తరగతి గదులను, పడక బెడ్లను...

Read more

ఆపరేషన్ స్మైల్ -XI బృందం దాడులలో 43 మంది బాల కార్మికులకు విముక్తి-జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు..!

జోగులాంబ గద్వాల జిల్లా: జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్-XI బృందం దాడులు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 43 బాలకార్మికులను గుర్తించి వారిని పని నుండి విముక్తి కలిగించి,...

Read more

జగిత్యాల జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో బట్టల వ్యాపారి ఆత్మహత్య..!

జగిత్యాల జిల్లా: ఆర్థిక సమస్యలతో జగిత్యాల పట్టణానికి చెందిన గుండేటి దేవేం దర్,అనే వ్యక్తి ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.....

Read more

సిగ్నల్ కాలనీ లో మహిళను చంపి, ఇంటి ముందు పాతి పెట్టిన కేసును చేధించిన మహబూబాబాద్ టౌన్ పోలీసులు. 5 గురు నిందుతుల అరెస్ట్, పరారులో మరొక నిందితుడు.

మహబూబాబాద్ జిల్లా: ఈ నెల 16 వ తారీఖున మహబూబాబాద్ పట్టణంలోని సిగ్నల్ కాలనీ లో భూపతి అంజయ్య 'ఇంట్లో ఒక మహిళను పాతిపెట్టబడి ఉండగా, అట్టి...

Read more

కుంభమేళాలో నలుగురు మిస్సింగ్..!

జగిత్యల్ జిల్లా: ఇటీవల కుంభమేళాకు వెళ్లిన పలువురుతప్పిపోయిన నలుగురు మహిళలు 55 సంవత్సరాల పై వారేఒకే కుటుంబానికి చెందిన నలుగురుఆందోళనలో కుటుంబ సభ్యులుతప్పిపోయిన వారిలో విద్యానగర్ కు...

Read more

కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా..ఒకరు మృతి. పది మందికి తీవ్ర గాయాలు..!

ఖమ్మం జిల్లా: బోనకల్ గ్రామ సమీపంలోని సాగర్ కెనాల్ వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది బోనకల్ గ్రామానికి చెందిన 20 మంది కూలీలు ఏపీలోని...

Read more

గుండెపోటుతో హెడ్‌ కానిస్టేబుల్ మృతి..!

మంచిర్యాల జిల్లా: విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో హెడ్‌ కానిస్టేబుల్ మృతి చెందిన విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది,వివరాల్లోకి...

Read more

సైబర్ నేరాలను అరికట్టేందుకు ఏడు బృందాలు- వివిధ రాష్ట్రాల్లో స్పెషల్ ఆపరేషన్..!

సైబర్ నేరస్తులు తాజాగా డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్ పేరుతో రెచ్చిపోతున్నారు. డిజిట్ అరెస్టు, విచారణ పేరుతో అప్పటికప్పుడు లక్షల్లో బ్యాంక్లకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. ఇదే అనుభవం హైదరాబాద్...

Read more

గురుకులాల్లో ఆగని ఫుడ్ పాయిజన్లు..!

మహబూబాబాద్ జిల్లా: కేసముద్రం గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్గి.రిజన గురుకుల పాఠశాలలో ఈ నెల 28న విద్యార్థినులకు పెట్టిన జీరా రైస్‌లో వచ్చిన పురుగులు....

Read more

శంషాబాద్‌ విమానాశ్రంలో లేడీ రియల్డర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

దుండిగల్‌: శ్రీలక్ష్మి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మి(48)ని దుండిగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్‌లోని సర్వే నం. 170/3,...

Read more
Page 5 of 30 1 4 5 6 30