కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మండలం నాగంపేట గ్రామ శివారులో ఈరోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారంపెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం...
Read moreవరంగల్ జిల్లా : లభంగా డబ్బు సంపాదించడంతో తన అవసరాల కోసం ఒక అడుగు ముందుకేసి తన ఇంటి మేడపైన గంజాయి మొక్కల పెంపకాన్ని గృహ పరిశ్రమగా...
Read moreఈరోజు అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పూర్తి చేసుకున్న 12 మంది ప్రొబేషనరీ డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. గౌరవనీయులైన హోంమంత్రి శ్రీమతి వంగలపూడి...
Read moreజగిత్యాల జిల్లా: మల్లాపూర్ మండలంలోని రేగుంట ప్రభుత్వ పాఠశాలలో ఫిల్టర్ వాటర్ మెషిన్ పాడై పోయి మరియు రిగ్గు మోటార్ చెడి పోవడంతో త్రాగడానికి వాష్ రూమ్...
Read moreజగిత్యాల జిల్లా: హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేద్దాం అని వెళ్ళిన కస్టమర్ కు వింత అనుభవం ఎదురయింది. ఇడ్లీ ఆర్డర్ చేసి సగం తిన్న తర్వాత...
Read moreకొత్తగూడెం జిల్లా: భద్రాచలంలోని చెక్ పోస్ట్ వద్ద రెండు ఆటోలలు మరియు వాటి డ్రైవర్లు ప్రవర్తన అనుమానంగా అనిపించడంతో వాటిని ఆపి ఎక్సైజ్ పోలీసులు తనిఖీ చేయగా...
Read moreజోగులాంబ గద్వాల జిల్లా: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు తీసుకొనుటకు ఏర్పాటు చేసిన "రోడ్డు భద్రతా జిల్లా కమిటీ" సమావేశంలో గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు...
Read moreకరీంనగర్ జిల్లా : కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి విస్తృతంగా...
Read moreకరీంనగర్ జిల్లా: కరీంనగర్ పట్టణంలోని బాలసదన్ మరియు శిశు గృహాలను సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ మంగళవారం అనూహ్యంగా సందర్శించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ...
Read moreరాచకొండ జిల్లా: నాగోల్ పట్టణంలోని బ్లైండ్స్ కాలనిలో ఒక ఇంటి నుండి దుర్వాసన వస్తుందని ఇరుగుపొరుగువారు డయల్ 100 కు కాల్ చేసి కంప్లయింట్ చేశారు.వెంటనే స్పందించిన...
Read more© 2023 Newsmedia Association of India - Developed by JMIT.
© 2023 Newsmedia Association of India - Developed by JMIT.