Latest News

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి లో గంజాయి చాక్లెట్ల పట్టివేత..!

ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి చాక్లెట్స్ ను అమ్ముతున్నాడనే సమాచారంతో మెదక్ డివిజన్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ఆకస్మిక దాడి ....

Read more

వికారాబాద్ జిల్లా లో ఆర్టీసీ బస్సు బోల్తా..!

వికారాబాద్ జిల్లా: బస్సును సైడ్ కు ఆపే క్రమంలో మట్టి కూరుకుపోయి బోల్తాపడ్డ బస్సు.బస్సులో ఉన్న మహిళల తలలకు గాయాలు, పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు మరికొందరు...

Read more

వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు..!

వరంగల్ జిల్లా- హన్మకొండ పాఠశాలకు వెళ్లే బాలికలను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి.. వారిపై అత్యాచారాలు ఓ బాలిక మిస్సింగ్ కేసుతో బయటపడ్డ ఘోరాలు హనుమకొండ జిల్లా...

Read more

దళిత రైతులపై రేవంత్ సర్కార్ దౌర్జన్యం..!

మహబూబాబాద్ జిల్లా: అప్పు కట్టాలని రైతులకు నోటీసులు ఇస్తున్న బ్యాంకు యాజమాన్యాలు, అప్పు కట్టకపోతే జెండాలు పాతి భూమిని వేలం వేస్తాం అని బెదిరింపులు.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట...

Read more

ప్రాపర్టీ టాక్స్ పెండింగ్.. ఆసుపత్రి సీజ్..!

కాచిగూడలోని ప్రతిమ ఆసుపత్రి రూ. 37 లక్షల ప్రాపర్టీ టాక్స్ చెల్లించకపోవడంతో సీజ్ చేసిన GHMC అధికారులు. గతంలో రెండు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించని ప్రతిమ...

Read more

పండగ పూట విషాదం, ఈతకు వెళ్లి యువకుడు మృతి..!

జగిత్యాల జిల్లా: గ్రామీణ మండలం వెల్దుర్తి డీ-64 ఎస్సారెస్పీ కెనాల్ లో ఈతకు వెళ్లి సాగర్ గౌడ్ అనే యువకుడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి. ఈరోజు...

Read more

బయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్ కు ఉత్తమ ప్రశంసా పత్రం…!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పినపాక మండలంలోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కారం చేసినందుకు ఈ బయ్యారం ఎస్ఐ రాజకుమార్ కు, కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు...

Read more

రోడ్డు ప్రమాదంతో సీనియర్ పంచాయతీ కార్యదర్శి మృతి..!

జగిత్యాల జిల్లా: జగిత్యాలలోని కరీంనగర్ బైపాస్ రోడ్డు చౌరస్తాలో ఫిబ్రవరి 28న సాయంత్రం 7-01 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సీనియర్ పంచాయతీ కార్యదర్శి...

Read more

నేడు రైతుల అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు జమ..!

హైదరాబాద్ : దేశంలోని రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది మోడీ ప్రభుత్వం. కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ఇవాళ రైతుల అకౌంట్లో వేయనుంది ప్రధాని నరేంద్ర మోడీ...

Read more

సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసులో చిక్కుముడి వీడింది..!

జయశంకర్-భూపాలపల్లి జిల్లా: కేసు మిస్టరీని పోలీసులు చేదించినిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భూ వివాదాలే రాజలింగమూర్తి...

Read more
Page 2 of 29 1 2 3 29