Latest News

కూతురు మతాంతర వివాహం చేసుకున్నందుకు మనస్తాపానికి గురి తండ్రి ఆత్మహత్య..!

కరీంనగర్ జిల్లా: కూతురు మతాంతర వివాహం చేసుకున్నందుకు మనస్థాపానికి గురై తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జమ్మికుంట పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. జమ్మికుంట సీఐ రవి తెలిపిన...

Read more

కేశవపట్నం గ్రామంలో ఫారెస్ట్ అధికారులపై గ్రామస్తులు దాడి..!

ఆదిలాబాద్ జిల్లా: లో దారుణం చోటుచేసుకుంది. అటవీ అధికారుల ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం గ్రామస్తులు దాడి చేసినట్లు సమాచారం. ఆదివారం తెల్లవారు జామున కేశవపట్నంలో అటవీ అధికారులు...

Read more

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీస్ మెడల్స్‌కు ఎంపికైన వారిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు..!

జగిత్యాల జిల్లా: పోలీసు శాఖలో విశిష్ట సేవలందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీస్ మెడల్స్‌కు ఎంపికైన జిల్లా పోలీసు ఎస్పీని పోలీస్ హెడ్ ఆఫీస్‌లో...

Read more

రూ.700 కోట్ల స్కాంలో జబర్దస్త్ రీతూ చౌదరి..?

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోన్న వారిలో రీతు చౌదరి కూడా ఒకరు. విజయవాడకు చెందిన రీతూ చౌదరి సీరియల్స్ ద్వారా తన...

Read more

కో-కో వరల్డ్ కప్ 2024 -25 ఇంటర్నేషనల్ టెక్నికల్ అఫీషియల్ గా ఎంపికైన సారంగాపూర్ గవర్నమెంట్ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ రవి అభినందించిన జిల్లా విద్యాధికారి రాము..!

జగిత్యాల జిల్లా: ఈనెల 13 నుండి 19 వరకు కో-కో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరగనున్న ప్రపంచవ్యాప్తంగా 24 దేశాలు పాల్గొనే కో-కో వరల్డ్...

Read more

ఎస్టి లంబాడి కులం పేరుతో దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ప్రభుత్వ ఉద్యోగంలో చెలమని అవుతున్న గోపు స్వర్ణలత పై విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలి..!

లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర వెంకట్ నాయక్ హన్మకొండ: ఎస్టి లంబాడి కులం పేరుతో దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ప్రభుత్వ ఉద్యోగంలో...

Read more

ఇకపై పాస్ పోర్ట్ పొందడం మరింత సులువు.. వారం రోజుల్లోనే..!

హైదరాబాద్: పాస్ పోర్ట్ అపాయింట్ మెంట్ గడువు 6 నుంచి 8 రోజులకు కుదించినట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారిణి స్నేహజ చెప్పారు.తన కార్యాలయంలో ఆమె...

Read more

అయ్యప్ప భక్తులకు అండగా బండి సంజయ్..!

శబరిమల లో హైదరాబాద్ కు చెందిన కుర్మగూడ అయ్యప్ప స్వాములు బస్సు బోల్తా పై స్పందించి వారికి అండగా నిలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ దుర్ఘటన...

Read more

నర్సరీ, వైకుంఠధామం మరియు ఇందిరమ్మ ఇళ్ల సర్వే సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్..!

జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మక్క పేట గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, నర్సరీ మరియు వైకుంఠధామంను కలెక్టర్ పరిశీలించారు. వైకుంఠధామం ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను...

Read more

మెట్ పెల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి,సత్య ప్రసాద్..!

జగిత్యాల జిల్లా: మెట్ పెల్లి ఆర్డిఓ కార్యాలయంని తనిఖీ చేసి ఉద్యోగులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయానికి సంబంధించిన రికార్డ్స్ సరిగ్గా నమోదు ఉన్నాయా...

Read more
Page 15 of 31 1 14 15 16 31