జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, పరిసర గ్రామాల ప్రజల ఆకాంక్ష మేరకు గత ప్రభుత్వం లో మండల...
Read moreకరీంనగర్: తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీస్ కరీంనగర్ కమిషనరేట్ భరోసా కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డి.ఐ.జి రమా...
Read moreశంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోఈరోజు సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక నిర్మాణంలో ఉన్న బ్యాటరీ తయారీ కేంద్రంలో మంటలు ఒక్కసారిగా చేలరేగాయి..సమాచారం అందిన వెంట నే...
Read moreనటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయ్యింది. జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.ముందస్తు...
Read moreవరంగల్ : మాజీ సీఎం కేసీఆర్ నిర్మించ తలపెట్టిన 24 అంతస్తుల ఎంజీఎం ఆస్పత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్షం చేసిందని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు....
Read moreహైదరాబాద్ : ప్రతిపక్షాలపై అటాక్ చేయటమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో నిర్వహించిన...
Read moreఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు సవరణలను పూర్తి చేసింది. ప్రధానంగా రిజర్వేషన్లను ఐదేండ్లకోసారి మార్చే సవరణకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వీటితోపాటు పంచాయతీరాజ్...
Read moreజగిత్యాల జిల్లా వివరాల్లోకి వెళ్ళితే... మున్నీసుల శ్రీనివాస్, చిప్పబత్తుల తులసయ్య , బక్కెనపల్లి అరుణ్ , యశోద శ్రీనివాస్ , సైదు సహదేవ్, రత్నం మాణిక్యం మరియు...
Read moreహైదరాబాద్: అల్లు అర్జున్ రోడ్ షో చేశారా లేదా అనేది వీడియో చూస్తే తెలుస్తుందన్న శ్రీధర్ బాబుసంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన...
Read moreవికారాబాద్ జిల్లా: కొత్త సంవత్సరం వేడుకల కోసం కొందరు వ్యక్తులు గోవా నుంచి పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లను తీసుక వెలుతున్నారనే సమాచారం మేరకు వికారాబాద్ ఎక్సైజ్...
Read more© 2023 Newsmedia Association of India - Developed by JMIT.
© 2023 Newsmedia Association of India - Developed by JMIT.