Latest News

మహా కుంభమేళాకు వెళ్లి వస్తున్న తెలంగాణ బస్సుకు ప్రమాదం..!

ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్ర లో విషాదం చోటుచేసుకుం ది. నిర్మల్ జిల్లాకు చెందిన యాత్రికులు ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదావశాత్తు వారు ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకొని దగ్ధమైంది....

Read more

రాంచరణ్ కు తెలంగాణ పోలీసుల హాట్స్ ఆఫ్..!

గత వారం విడుదలైన గేమ్ చెంజర్ సినిమా గురించి తెలంగాణ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కొంతమంది ఆఫీసర్లు సినిమా థియేటర్ల వద్ద సినిమా...

Read more

కొండపోచమ్మ జలాశయంలో ఐదుగురు యువకుల దుర్మరణం, మృతుల్లో ఇద్దరు సొంత అన్నదమ్ములు..!

గజ్వేల్‌/మర్కుక్‌, ముషీరాబాద్‌/కవాడిగూడ, ఆ ఏడుగురు యువకులు మధ్యతరగతికి చెందిన బాల్య స్నేహితులు..! అంతా చిన్నచిన్న పనులు చేసుకునే నిరుపేద కుటుంబాలకు చెందినవారే..! సంక్రాంతి సెలవులను సరదాగా గడుపుదామనుకున్నారు....

Read more

ఫన్‌ బకెట్‌ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు..!

విశాఖపట్నం : విశాఖ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. బాలికను గర్భవతిని చేసిన కేసులో ఫన్‌ బకెట్‌ భార్గవ్‌(Fun Bucket Bhargav)కు 20 ఏళ్ల జైలు...

Read more

250 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాదీనం.. ముగ్గురిపై కేసు నమోదు..!

జోగులాంబ గద్వాల జిల్లా: గద్వాల పట్టణం గంజిపేట లోని సితార ఇండస్ట్రీస్ లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారి.... * ఎస్సై కళ్యాణ్ కుమార్ బృందం...

Read more

RBI: మిస్టరీగా మారిన రూ.6,700 కోట్లు.. ఇప్పటికీ తిరిగి రాని నోట్లు.. ఎటు పోయాయి?

RBIఐ 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుని 19 నెలలకు పైగా, 6,700 కోట్ల రూపాయల నోట్లు ఇంకా వాపసు కాలేదని RBI తెలిపింది. నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ...

Read more

నకిలీ “₹” నోట్లు వస్తున్నాయి జాగ్రత్త..!

నిర్మల్ జిల్లా: నిర్మల్​ జిల్లాలో దొంగ నోట్లు విస్తృతంగా చెలామణి అవుతున్నాయి. కొద్దిరో జుల క్రితం భైంసాలో, ఖానాపూర్‌ పట్టణంలో, తాజాగా జిల్లా కేంద్రంలోనూ దొంగ నోట్లు...

Read more

ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొట్టిన ప్రవేట్ ట్రావెల్ బస్సు…ఐదుగురు కూలీలు మృతి..!

సూర్యాపేట జిల్లా: రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీని పొగ మంచుతో రోడ్డు కనిపించక ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఐదుగురు ఒడిశా కూలీలు...

Read more

రాజన్న జిల్లాలో బాలిక కిడ్నాప్ఎలాంటి ఆధారాలు లేకున్నా చాకచక్యంతో కేసును చేదించిన పోలీసులు..!

రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడలో జరిగిన బాలిక కిడ్నాప్‌ కేసు సుఖాంతమైంది. బాలిక కిడ్నాప్‌ కేసు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముగ్గురు నిందితులను...

Read more

జగిత్యాలలో రెండు బైక్ లు ఎదురెదురుగా డీ కొని ముగ్గురి మృతి..!

జగిత్యాల జిల్లా:- ధర్మపురి ప్రధాన రహదారిపై తక్కలపల్లి అనంతరం మధ్య రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి చెందారు., ఈ ప్రమాదంలో జగిత్యాల రూరల్ మండలం...

Read more
Page 14 of 32 1 13 14 15 32