Latest News

పిల్లల భద్రతే మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు…!

స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై కఠినంగా వ్యవహరిస్తాం. జగిత్యాల జిల్లా:-విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్...

Read more

బ్యాంకులు, ఎటిఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు..!

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి...... జగిత్యాల జిల్లా :-పోలీసు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న...

Read more

గ్రీవెన్స్ డే తో బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జిల్లా పోలీసు కార్యాలయంలో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు..!

జగిత్యాల జిల్లా:-ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన...

Read more

గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్యయత్నం..!

సూర్యాపేట జిల్లా: 9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా...

Read more

ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న దంపతుల అరెస్టు..!

హన్మకొండ: ఆర్టీసీ బస్‌ ప్రయాణికులే లక్ష్యంగా చోరీలకు పాల్పడతున్న భార్య భర్తలను హనుమకొండ పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుండి సుమారు 8లక్షల 50వేల రూపాయల విలువల...

Read more

చంద్రబాబు ఆ పదవి ఆఫర్ చేశారు.. మంద కృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు..!

సిద్దిపేట జిల్లా: బీసీ వర్గీకరణ జరిగినప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగడం న్యాయమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఇవాళ(ఆదివారం) గజ్వేల్ పట్టణంలో ఎస్సీ వర్గీకరణ...

Read more

యాత్రికుల వాహనం.. లోయలోకి బోల్తా..!

అదిలాబాద్: ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయి దర్శనానికి వెళ్తున్న యాత్రికుల వాహనం లోయలోకి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 59 మంది గాయపడ్డారు. ఇందులో...

Read more

జనవరి 21 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు..!

కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. జనవరి 21 నుంచి జరిగే గ్రామ సభల్లో...

Read more

ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షునిగా దుమాల నడిపి గంగారాం..!

జగిత్యాల జిల్లా :-చర్లపల్లి గ్రామం ఎమ్మార్పీఎస్ రూరల్ మండల అధ్యక్షుడు దాసరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఫిబ్రవరి 7 వెయ్యి గొంతులు...

Read more

14 ఏళ్ల బాలుడి హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించిన నిర్మల్ పోలీసులు..!

నిర్మల్ జిల్లా : నెల 17న జరిగిన 14 ఏళ్ల బాలుడి హత్య కేసును నిర్మల్ పోలీసులు ఛేదించి, నిందితుడిని 24 గంటల్లోనే అరెస్టు చేశారు. వివరాల్లోకి...

Read more
Page 10 of 32 1 9 10 11 32