City Police

తాబేళ్ళ అక్రమ రవాణా… పట్టుకున్న కస్టమ్స్ అదికారులు..!

హైదరాబాద్: ఏకంగా 2447 తాబేళ్లను చాక్లెట్ బాక్స్‌ల్లో ఉంచి అక్రమ రవాణా* తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో తాబేళ్ల అక్రమ రవాణాను కస్టమ్స్ శాఖ బట్టబయలు చేసింది.* మలేషియాలోని...

Read more

డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ : డిజిపి జితేందర్..!

హైదరాబాద్: ఈ ఏడాదికేసుల నమోదు పెరిగిందని, తెలంగాణ డిజిపి జితేందర్ తెలిపారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన నేర వార్షిక నివేదికను విడుదల చేసి...

Read more

తెలంగాణలో ఇద్దరు కానిస్టేబుళ్ల ఆత్మహత్య..!

మెదక్/సిద్దిపేట: రెండు వేరు వేరు విచిత్రమైన సంఘటనలు, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉరివేసుకుని చనిపోయారు - వారిలో ఒకరు తెలంగాణలో తన భార్య మరియు పిల్లలకు విషం ఇచ్చి...

Read more

పంటపొలాల్లో కలకలం రేపిన పులి సంచారం..!

వరంగల్ జిల్లా : నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులోని ఒర్రి నర్సయ్యపల్లిలో మరోమారు పులి సంచారం కు సంభందించిన సంఘటన వెలుగు చూసింది.మొక్కజొన్న చేనులో ఓ మహిళ...

Read more

అతివేగం.. ఇద్దరి యువకుల ప్రాణం తీసింది..!

హైదరాబాద్: సిటీలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృత్యు వాత పడ్డారు. బైక్ అతివేగంగా నడపడమే ఈ...

Read more

తండ్రి తీసుకున్న డబ్బులకు పోలీసులు తనను వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థిని..!

హైదరాబాద్: తండ్రితో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండకపోయినా.. డబ్బుల కోసం తననే వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న దీప్తిహైదరాబాద్లోని - నాచారం పోలీస్...

Read more

పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతాం: ఐజీ సత్యనారాయణ..!

కండిషన్ బెయిల్‌పై వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం సరికాదన్న ఐజీకలెక్టర్ మీద దాడి చేసినందుకు నిందితులను అరెస్ట్ చేశామన్న ఐజీఏ ప్రభుత్వం కూడా రైతుకు బేడీలు వేయమని...

Read more

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఐదుగురికి సమాజ సేవ శిక్ష..!

వరంగల్: మద్యం సేవించి వాహనాన్ని నడిపిన అశోక్ భాహే,నల్లబోయిన రాజు,శీలం జాలార్, మునిగడప నాగరాజు భానోత్ జుమ్మిలాల్ లకు రెండు రోజులు సమాజ సేవ చేయాలని శిక్ష...

Read more

ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలి..!

హైదరాబాద్ : జవహర్ నగర్లో ఉండే డిగ్రీ విద్యార్థిని పూర్ణిమను నిఖిల్ అనే యువకుడు ప్రేమ పేరుతో తరచూ వేధిస్తూ ఉండే వాడు. అమ్మాయి ఎంత కాదని...

Read more

కరీంనగర్ కమిషనరేట్ భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ..!

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీస్ కరీంనగర్ కమిషనరేట్ భరోసా కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డి.ఐ.జి రమా...

Read more
Page 6 of 12 1 5 6 7 12