హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య గన్మెన్ శ్రీనివాస్ మృతిచెందారు.* సోమవారం ఉదయం పటాన్చెరు మండలంలోని భానూరు...
Read moreకరీంనగర్ జిల్లా: కరీంనగర్ లోని ప్రతిమ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిని ఆర్తీ సాహు ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. మరో వైద్య విద్యార్థి వేదింపుల వల్లే...
Read moreఖమ్మం జిల్లా: బోనకల్ గ్రామ సమీపంలోని సాగర్ కెనాల్ వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది బోనకల్ గ్రామానికి చెందిన 20 మంది కూలీలు ఏపీలోని...
Read moreమంచిర్యాల జిల్లా: విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది,వివరాల్లోకి...
Read moreదుండిగల్: శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మి(48)ని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్లోని సర్వే నం. 170/3,...
Read moreసికింద్రాబాద్: డివిజన్ లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఇంటిలిజెన్స్ విభాగంలో సర్కిల్ ఇన్స్ పేక్టర్ గా పని చేస్తున్న శ్రీనివాస రావు ఇండియన్ పోలీస్ మెడల్...
Read moreఖమ్మం జిల్లా: అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులను కాదని ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తరుణంలో గాలివాటంగా పరిచయమైన వ్యక్తిని నమ్మి తన జీవితాన్ని అర్పించుకున్నది... ఏ విద్యార్హత ఆర్థిక...
Read moreహైదరాబాద్ సిటీ : ''అవును నా భార్యను నేనే చంపాను.. మరి.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా? నాపై కేసు పెట్టి రిమాండ్ చేయండి.. అంతా కోర్టులోనే చూసుకుంటా''.....
Read moreకరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ నెల 24న ప్రారంభించను న్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ...
Read moreహైదారాబాద్: లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. మీర్పేట్లో నివాసముండే DRDO కాంట్రాక్ట్ ఉద్యోగి గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని అతికిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి...
Read more© 2023 Newsmedia Association of India - Developed by JMIT.
© 2023 Newsmedia Association of India - Developed by JMIT.