53 కేజీల బంగారం తుప్పు పట్టేస్తుంది… మా నగలు మాకిచ్చేయండి,గాలి జనార్ధన్ పిటిషన్ కొట్టివేత..!

హైదారాబాద్: ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలు తుప్పుపట్టిపోతాయంటూ గాలి జనార్దన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆ నగలతో...

Read more

ఐస్‌క్రీమ్, కుల్ఫీలో గంజాయిని కలిపి విక్రయం… హైదరాబాద్‌లో ఒకరి అరెస్ట్..!

హైదరాబాద్‌: లోని దూల్‌పేటలో హోలీ వేడుకల ముసుగులో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఐస్‌క్రీమ్ వంటి తినే పదార్థాల్లో...

Read more

డిజిటల్ అరెస్టు మోసం కేసులో, ప్రధాన నిందితుడిని అరెస్టు..!

హైదరాబాద్: సిటీలోని సైబర్ క్రైమ్ పోలీసులు A-1 అనే నిందితుడిని అరెస్టు చేశారు, అతను మొహమ్మద్ జుబైర్ అహ్మద్ S/o లేట్. మొహమ్మద్ ఖాదీర్ అహ్మద్, వయస్సు:...

Read more

ప్రాపర్టీ టాక్స్ పెండింగ్.. ఆసుపత్రి సీజ్..!

కాచిగూడలోని ప్రతిమ ఆసుపత్రి రూ. 37 లక్షల ప్రాపర్టీ టాక్స్ చెల్లించకపోవడంతో సీజ్ చేసిన GHMC అధికారులు. గతంలో రెండు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించని ప్రతిమ...

Read more

తాతను చంపిన మనవడు…. హంతకుడు డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు..!

హైదరాబాద్: ఆస్తి గొడవల కారణంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్‌ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు(86) తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. సొంత...

Read more

పటాన్‌చెరులో రోడ్డుప్రమాదం..ఎమ్మెల్యే కాలె యాదయ్య గన్‌మెన్‌ మృతి..!

హైదరాబాద్: హైదరాబాద్‌ శివార్లలోని పటాన్‌చెరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య గన్‌మెన్‌ శ్రీనివాస్‌ మృతిచెందారు.* సోమవారం ఉదయం పటాన్‌చెరు మండలంలోని భానూరు...

Read more

శంషాబాద్‌ విమానాశ్రంలో లేడీ రియల్డర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

దుండిగల్‌: శ్రీలక్ష్మి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మి(48)ని దుండిగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్‌లోని సర్వే నం. 170/3,...

Read more

కేసు పెట్టి రిమాండ్‌ చేయండి.. కోర్టులోనే చూసుకుంటా.. భార్య హత్య కేసులో పోలీసులకు గురుమూర్తి సవాల్‌..?

హైదరాబాద్‌ సిటీ : ''అవును నా భార్యను నేనే చంపాను.. మరి.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా? నాపై కేసు పెట్టి రిమాండ్‌ చేయండి.. అంతా కోర్టులోనే చూసుకుంటా''.....

Read more

మీర్ పేట్ లో దారుణం..భార్యను ముక్క ముక్కలుగా నరికి చంపి..కుక్కర్‌లో ఉడికించిన కసాయి DRDO ఎంప్లాయ్..!

హైదారాబాద్‌: లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. మీర్‌పేట్‌లో నివాసముండే DRDO కాంట్రాక్ట్ ఉద్యోగి గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని అతికిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి...

Read more

పోలీసుల కనుసన్నల్లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్?

హైదరాబాద్ : గణతంత్ర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు నిఘవర్గాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి,జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా వేడుకలకు సిద్ధమవుతోంది....

Read more
Page 1 of 3 1 2 3