దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి మద్యం షాపులో నిద్ర పోయిన దొంగ..!
మెదక్ జిల్లా: మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం సేవించి నిద్రపోయిన ఘటన నార్సింగిలోని కనకదుర్గ వైన్స్ లో జరిగింది.ఆదివారం రాత్రి వైన్ షాపు మూసేసి...
మెదక్ జిల్లా: మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం సేవించి నిద్రపోయిన ఘటన నార్సింగిలోని కనకదుర్గ వైన్స్ లో జరిగింది.ఆదివారం రాత్రి వైన్ షాపు మూసేసి...
నూతన సంవత్సర వేడుకల కోసం కొంతమంది అక్రమార్కులు గోవాకు వెళ్లి కారులో 64 మద్యం బాటిలను తరలిస్తున్న క్రమంలో జహీరాబాద్ డిటిఎఫ్ టీం ఇతర ఎక్సైజ్ పోలీసులు...
హైదరాబాద్: ఏకంగా 2447 తాబేళ్లను చాక్లెట్ బాక్స్ల్లో ఉంచి అక్రమ రవాణా* తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో తాబేళ్ల అక్రమ రవాణాను కస్టమ్స్ శాఖ బట్టబయలు చేసింది.* మలేషియాలోని...
సూర్యపెట్ జిల్లా:- గంజాయి విక్రయదారులు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా గంజాయిని చాక్లెట్ల రూపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట...
హైదరాబాద్: ఈ ఏడాదికేసుల నమోదు పెరిగిందని, తెలంగాణ డిజిపి జితేందర్ తెలిపారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన నేర వార్షిక నివేదికను విడుదల చేసి...
జగిత్యాల జిల్లా: కొత్త బస్టాండ్ సమీపంలో నటరాజ్ చౌరస్తా వద్ద 5 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. పట్టణానికి చెందిన తల్లి...
వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే ఉపేక్షించం. జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్త్ తో పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు.* జగిత్యాల జిల్లా:-సంతోషాల...
జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో భారతదేశపు మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెన అంజి ఖాడ్పై భారతీయ రైల్వే ఎలక్ట్రిక్ ఇంజిన్ ట్రయల్ రన్ నిర్వహించింది. జనవరి 2025లో...
మెదక్/సిద్దిపేట: రెండు వేరు వేరు విచిత్రమైన సంఘటనలు, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉరివేసుకుని చనిపోయారు - వారిలో ఒకరు తెలంగాణలో తన భార్య మరియు పిల్లలకు విషం ఇచ్చి...
జగిత్యాలలో పోలీసులను కొట్టిన ఆకతాయిలుకొద్ది గంటల్లోనే విడిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేతెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటే ఏకంగా పోలీసుల మీద దాడి చేసిన ఆకతాయిలను...
© 2023 Newsmedia Association of India - Developed by JMIT.
© 2023 Newsmedia Association of India - Developed by JMIT.