జగిత్యాల జిల్లా:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం-పచ్చధనం కార్యక్రమం లో భాగంగా వన మహోత్సవం కార్యక్రమం లో భాగంగా జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామంలో డబల్ బెడ్ రూం ఇండ్ల వద్ద పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ .ఈ కార్యక్రమంలో జిల్లా మాతా శిశు సంక్షేమ అధికారి, స్పెషల్ ఆఫీసర్ డా.నరేష్, ఎంపిడిఓ రమా దేవి,ప్రధాన ఉపాధ్యాయులు మహిపాల్ రెడ్డి, MPO రవి బాబు,మాజీ AMC ఛైర్మెన్ నక్కల రాధ రవీందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ బోణగిరి నారాయణ,మాజీ ఎంపీటీసీశ్రీనివాస్,రాజిరెడ్డి,మాజీ ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి, మల్లేశం, AE రాజమల్లయ్య, ADE జవహర్ నాయక్, నాయకులు నారాయణ రెడ్డి, ప్రజలు, రైతులు, తదితరులు, పాల్గొన్నారు.
Our Telangana Citizens Reporter.
Mr. Mohammed Athif.