ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు దారులతో : జిల్లా ఎస్పీ శ్రీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ IPS. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన 11 ఫిర్యాదు దారులతో జిల్లా ఎస్పీ శ్రీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ IPS గారు స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ,సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.