కరీంనగర్ జిల్లా గోదావరిఖని : బెట్టింగ్ యాప్ లో మని పెట్టి మోసపోయి ఆత్మహత్య చేసుకున్న యువకుడు. గోదావరిఖని అనిల్ డయాగ్నస్టిక్ లో వర్క్ చేస్తున్న కొరవీణ సాయి తేజ బెట్టింగ్ యాప్లో పోగొట్టుకున్న డబ్బు. ఆపై గడ్డి మందు తాగి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోగా కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు. చికిత్స పొందుతూ నేడు మృత్యువాత.
Our Telangana Citizen Reporter.
Mr. A.Naveen Kumar.