- గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంబేద్కర్ స్టేడియం వద్ద వన్టౌన్ సీఐ కోటేశ్వర్ నేతృత్వంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా….బీహార్కు చెందిన నీరజ్ కుమార్, సుపౌల్, దిలేందర్ కుమార్ ల వద్ద 1 కిలో 180 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది.
- అదుపులోకి తీసుకున్న నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
- నిషేధిత మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.