భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
- కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపి చంద్రశేఖర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన 64 మంది మావోయిస్టు దళ సభ్యులు
- లొంగిపోయిన మావోయిస్టులు బీజాపూర్ జిల్లా, సుఖ్మ జిల్లాల సభ్యులు
- మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకి, గత మూడు నెలల్లో 122 మంది మావోయిస్టు సభ్యుల లొంగుబాటు.
- అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి. ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తామన్న ఎస్పీ
- లొంగిపోయిన మావోయిస్టులలో ఒకరు ఎసిఎం మెంబర్
- లొంగిపోయిన 64 మందికి 25వేల నగదు బహుకరణ
- పాల్గొన్న జిల్లా ఎస్పి రోహిత్ రాజ్, జిల్లా పోలీస్ సిబ్బంది.
Our Telangana Citizen Reporter
Mr. A. Naveen kumar