City Police

ఘోర రోడ్డు ప్రమాదం… తండ్రీకుమారుల దుర్మరణం..!

కరీంనగర్- వరంగల్: జాతీయ రహదారిపై కేశవపట్నం బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీకుమారులు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి...

Read more

53 కేజీల బంగారం తుప్పు పట్టేస్తుంది… మా నగలు మాకిచ్చేయండి,గాలి జనార్ధన్ పిటిషన్ కొట్టివేత..!

హైదారాబాద్: ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలు తుప్పుపట్టిపోతాయంటూ గాలి జనార్దన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆ నగలతో...

Read more

ఐస్‌క్రీమ్, కుల్ఫీలో గంజాయిని కలిపి విక్రయం… హైదరాబాద్‌లో ఒకరి అరెస్ట్..!

హైదరాబాద్‌: లోని దూల్‌పేటలో హోలీ వేడుకల ముసుగులో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఐస్‌క్రీమ్ వంటి తినే పదార్థాల్లో...

Read more

డిజిటల్ అరెస్టు మోసం కేసులో, ప్రధాన నిందితుడిని అరెస్టు..!

హైదరాబాద్: సిటీలోని సైబర్ క్రైమ్ పోలీసులు A-1 అనే నిందితుడిని అరెస్టు చేశారు, అతను మొహమ్మద్ జుబైర్ అహ్మద్ S/o లేట్. మొహమ్మద్ ఖాదీర్ అహ్మద్, వయస్సు:...

Read more

వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు..!

వరంగల్ జిల్లా- హన్మకొండ పాఠశాలకు వెళ్లే బాలికలను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి.. వారిపై అత్యాచారాలు ఓ బాలిక మిస్సింగ్ కేసుతో బయటపడ్డ ఘోరాలు హనుమకొండ జిల్లా...

Read more

ప్రాపర్టీ టాక్స్ పెండింగ్.. ఆసుపత్రి సీజ్..!

కాచిగూడలోని ప్రతిమ ఆసుపత్రి రూ. 37 లక్షల ప్రాపర్టీ టాక్స్ చెల్లించకపోవడంతో సీజ్ చేసిన GHMC అధికారులు. గతంలో రెండు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించని ప్రతిమ...

Read more

తాతను చంపిన మనవడు…. హంతకుడు డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు..!

హైదరాబాద్: ఆస్తి గొడవల కారణంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్‌ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు(86) తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. సొంత...

Read more

పటాన్‌చెరులో రోడ్డుప్రమాదం..ఎమ్మెల్యే కాలె యాదయ్య గన్‌మెన్‌ మృతి..!

హైదరాబాద్: హైదరాబాద్‌ శివార్లలోని పటాన్‌చెరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య గన్‌మెన్‌ శ్రీనివాస్‌ మృతిచెందారు.* సోమవారం ఉదయం పటాన్‌చెరు మండలంలోని భానూరు...

Read more

కరీంనగర్ ప్రతిమ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిని ఆర్తీ సాహు ఆత్మహత్య! తోటి విద్యార్థి వేధింపులే కారణమని పేరెంట్స్ పోలీసులకు పిర్యాదు..!

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ లోని ప్రతిమ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిని ఆర్తీ సాహు ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. మరో వైద్య విద్యార్థి వేదింపుల వల్లే...

Read more

కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా..ఒకరు మృతి. పది మందికి తీవ్ర గాయాలు..!

ఖమ్మం జిల్లా: బోనకల్ గ్రామ సమీపంలోని సాగర్ కెనాల్ వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది బోనకల్ గ్రామానికి చెందిన 20 మంది కూలీలు ఏపీలోని...

Read more
Page 1 of 9 1 2 9